ఈ కథ రంగస్థలం అనే గ్రామంలో నడుస్తుంది. వినికిడి లోపం కలిగి ఉండి భవిష్యత్ గురించి ఆందోళన లేని చిట్టిబాబు (రామ్ చరణ్) తన వైకల్యం తనను అణిచివేయకుండా చూసుకుంటూ ఉంటాడు. అతని అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ నుండి తిరిగి వచ్చి ఆ గ్రామంలో ఏమీ మారలేదని తెలుసుకుంటాడు. అతను క్రూరుడైన సర్పుంచుకు (జగపతి బాబుకు) వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తరువాత ఏమి జరుగుతుందనేది మిగిలిన కథ.