ది ఫర్గొట్టేన్ ఆర్మీ అనేది, లెఫ్టెనెంట్ సోధీ ఇంకా అతని బృందంలోని, వీరులైన, స్త్రీ పురుషుల కథ. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, Singapore లో బ్రిటీషర్లు ఘోరంగా ఓడిపోయాక, దేనికీ లొంగని, గొప్ప పోరాటస్పూర్తి గల భారతీయ నాయకుడైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ తరఫున భారతదేశ స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడారు.