చెన్నైలో ప్రజల చేతుల లోంచి చరవాణులు అనూహ్యంగా ఎగిరిపోతుండడంతో, డాక్టర్ వశీకరన్ (రజనీకాంత్) మరియి అతని ఆండ్రాయిడ్ సహచారిని నీల (యామి జాక్సన్) లను సాయం కోసం పిలుస్తారు. పక్షి రూపంలో అతీంద్రీయ శక్తులు కలిగిన పక్షిరాజా (అక్షయ్ కుమార్) ను పారద్రోలేయను, తన నమ్మినబంటు రోబో చిట్టి (రజనీకాంత్) ను పురమాయిస్తాడు.