“భారతీయులకి సరదా ఎందులో ఉంటుంది?”.. దీనికి జవాబు కోసం, వీర్ దాస్ స్నేహితులతో కలసి దేశమంతా ప్రయాణిస్తాడు. పాటియాలాలో హాస్యాన్ని, మూసధోరణులని శోధిస్తారు. లక్నోలో మాస్టర్ క్లాస్ ఇస్తారు. జోధ్పూర్ లో కొత్త విదూషకులకు స్వాగతం పలుకుతారు. మైసూర్ లో, మైసూర్ జోక్ రాస్తారు. కుమారకోమ్ లో హాస్యాన్ని శోధిస్తారు. లే లో, కఠిన పరిస్థితులుండే దేశంలోని ఈ ప్రాంతంలో కూడా ప్రజలు నవ్వుతారు.